గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు బిల్లుల షాక్ తగిలింది. మార్చి నెలలో విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేశాయి. ఫలితంగా 200 యూనిట్ల లోపు ఉండాల్సిన కరెంటు వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటింది. దీంతో అంతకు ముంద�
గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నా.. జీరో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలకు తరలివస్తున్నారు.
గృహజ్యోతి’ లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద భారీగా క
గృహజ్యోతి పేరిట ఏకంగా భూమికి ఎసరు పెట్టారు కొందరు రియల్ వ్యాపారులు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన రాయెల్లి సులోచన కొన్నేండ్ల క్రితం జీవనోపాధి కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలక�
సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 23 ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు.
Harish Rao | రాష్ట్రంలోని 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఉచిత విద్యుత్ మాత్రం 30 లక్షల మందికే వర్తింపజేస్తున్నారు. హైదరాబాద్లో 10 లక్షల మందికే ఈ పథకం వర్తింజేస్తున్నారు. మొత్తం 90 లక్�
‘మాది ఒక్కటే ఫ్లోర్.. కొందరికి జీరో బిల్లు వచ్చింది.. మాకెందుకు రాలేదం’టూ...వంద సంఖ్యలో లబ్ధిదారులు సోమవారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధి కార్యాలయాలకు చేరుకొని అధికారులను నిలదీశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందడంలేదు. జిల్లాలో సగం ఇండ్లకే ఉచిత కరెంట్ మంజూరైంది. వీరంతా డబ్బులు చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ బిల్లులు జారీ చేస్తున్నది. సూర్యాపేట జిల్లా�
ఎంతో ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం... అరకొరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు తీవ్ర
Gruha Jyothi | గృహజ్యోతి పథకం పేరు గొప్ప.. ఊరు దిబ్బలా కనబడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది.
CM Revanth Reddy | గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, లేదంటే 29న పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు.