ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
Harish Rao | రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని గత ప్రభుత్వ పాలన మీద బురద జల్లే ప్రయత్నం చేశారని మాజ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్
అది 2014.. తెలంగాణ చేయిచాచి అన్నమో రామచంద్రా! అన్న దుస్థితి. సరిగ్గా తొమ్మిదేండ్లకు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. ఏ రాజకీయ నాయకుడో చెప్పిన మాట కాదిది.
తలసరి ఆదాయంలో రాష్ట్రం తాజాగా మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణ రూ.3,08,732 (ప్రస్తుత ధరల ప్రకారం) ‘తలసిరి’తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లి�
ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి.
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో క్షీణత, పెరుగుతున్న ధరలతో ఎగిసిపడే ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని
నిమిదేండ్లలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతమే ఉంటే..