రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది.
కమీషన్ల కోసం ఎల్అండ్టీపై రేవంత్రెడ్డి బెదిరింపులకు దిగారని, కాబట్టే వారు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో కంపెనీ చ�
గ్రూప్-1 విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, తప్పు చేసిన వారిని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని విపంచి కళా నిల�
బీఆర్ఎస్వీ నాయకులు కన్నెర్రజేశారు. గ్రూప్-1 మెయిన్స్లో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీకి కమిషన్ ఏజెంట్గా టీజీపీఎస్సీ మారిందని ఆరోపించారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటి గేటు వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ శివరాజ్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైన కార
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో టీజీపీఎస్సీ వైఫల్యంపై బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ మెయిన్ లైబ్రెరీ ఎదుట వ�
గ్రూప్-1 పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జి
BRSV protest | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైనందును తమ పదవులకు వెంటనే .. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్ఎస్వీ నిరసన నిర్వహించింది.
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద బీఆర
గ్రూప్-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్లో గుబులు పుట్టిస్తున్నది. ఆ పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్రూప్-1లో జరిగిన తప్పిదాలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తప్పదని వారు