నాడు గ్రూప్-1 అభ్యర్థులపై.. నేడు హెచ్సీయూ విద్యార్థులపైన.. ఏడాది కాలంలో రెండు సార్లు పోలీసు లాఠీ విరిగింది. తమ న్యాయమైన డిమాండ్ కోసం గతేడాది జూలై, ఆగస్టులో రోడెక్కిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచ
రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు.. తాజాగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జీవో-29. అసలేంటీ జీవో? ఎస్టీ, ఎస్టీ, బీసీల వంటి బలహీనవర్గాలు తమ జీవన్మరణ సమస్యగా భావించి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై ఎందుకు పోరాడుతున్నాయి.? ఏముందీ జీవోలో? ఎవరికోసం ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది, గోప్యంగా
ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ తప్పదా..? కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా..! అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. జీవో-29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్�
KTR | గ్రూప్-1పై తాము నిరుద్యోగులపక్షాన లెవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు ఎక్కడా వ్యతిరేకరించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జీవో 29పై తుది తీర్పు వచ్చేదాకా ఫలితాలు విడుదల
తెలంగాణ ఉద్యమంలో ఆన్యపుకాయ, సొరకాయ పేర్లు మార్మోగాయి. పుంటికూర, గోంగూర పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించాయి. ఆన్యపుకాయ, పుంటికూర పేర్లు తెలంగాణ సొంతమైతే, మిగిలిన పదాలు మాత్రం పరాయి ప్రాంతానియి. రాష్ట్ర ఏర
‘మహిళలని చూడకుండా పోలీసులు మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టిన్రు’ అంటూ గ్రూప్స్ ఉద్యోగార్థుల ఆక్రందన మళ్లీ వినిపించింది. ముందురోజే అశోక్నగర్ సాక్షిగా దొరికిన వారిని దొరికినట్టే ఆడ, మగ అని తేడా
ఎన్నికలప్పుడు అశోక్నగర్ వెళ్లి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకణాలు కొట్టిన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఇప్పుడెక్కడున్న రు? అని, ప్రజాపాలన అని ప్రగల్భాలు పలికి న రేవంత్రెడ్డికి గ్రూప్-1 అభ్యర్థులతో చ
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవుకానీ, మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడివని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నిలదీశారు.