రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్
Green Field road | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని సామాన్యుడి కంటి మీద కునుకు కరువైంది. నగరంలో హైడ్రా, మూసీ కూల్చివేతలతో సామాన్య ప్రజలను హడలెత్తించిన రేవంత్ సర్కా
ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ (Future City) పురోగతి అయోమయంలో పడింది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు కేవలం గ్రాఫిక్స్కే పరిమితమ�
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల ఫార్మా బాధితుల ఇండ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది. ఫార్మా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ప్లాట్ల నుంచి కొంతభాగం గ్ర�
ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే.. పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు.. తాజా గా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప�
కాంగ్రెస్ సర్కారుపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యూచర్సిటీ ముసుగులో మరో 15వేల ఎకరాలు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరిట 1,000 ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వ పెద్ద
భూమికి భూమి ఇవ్వాలి.. లేదం టే ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లించాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13నుంచి స్కిల్ డెవలప్మె�
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కూలగొట్టే సర్కారని.. సన్న, చిన్నకారు రైతుల భూములను బలవంతంగా, పోలీసుల సహకారంతో లాక్కోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డా
రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్�
జిల్లాలో ఫోర్త్సిటీకి గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు విషయంలో అన్నదాతల ఆక్రందనను ఎవరూ పట్టించుకోవడం లేదు. భూములను పోలీస్ నిఘా మధ్య సేకరించిన అధికారులు ఆయా భూముల్లో ఉన్న పంటల నష్టాలను అంచనా వేసే విషయంల
రంగారెడ్డి జిల్లాలో రైతు ఉద్యమాలపై పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. పోలీసులు ఆంక్షలు విధించి రైతుల హక్కులను కాలరాస్తున్నారు. జిల్లాలో ఓవైపు గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూసేకరణ, మరోవైపు ఫార్మా విలేజ్ కోస�
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండా రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్ప
రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో ప్రభు త్వం తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చే ప్రసక్తే లేదని సర్వేను అన్నదాత లు అడుగడుగునా అడ్డుకు�
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు.. జిల్లా రైతుల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. 41 కిలోమీటర్ల రోడ్డు కోసం 1,003 ఎకరాలను ప్రభుత్వం లాక్కొంటున్నది. ఫోర్త్సిటీ కోసం 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయడమేమిటని రైతులు ప్రశ్ని�
రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్ఫీల్డ్ పిడుగు పడనున్నది. మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీచేసింది.