గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. ఏటా వేసవిలో డిమాండు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ వినియోగం మే నెలలో �
నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. నగరం నలువైపులా ఎటుచూసినా గృహ నిర్మాణ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న కొత్త విద్యుత్ �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బస్తీ స్థాయి నుంచే పారిశుద్ధ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా బస్తీ కార్యా
గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లే
గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి డిమాండ్ను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండల
TSRTC | గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మనోహరాబాద్ మండల కార్యాలయంలో ఈ నెల 30న దివ్యాంగుల బస్సు పాస్ల స్పెషల్ క్యాంప్ మేళాను నిర్వహిస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట�
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.50 వేల�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల జారీకి అడ్డుకట్ట పడడం లేదు. నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస
రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్కార్డు లింకున్న వారిని నెలకు 200
ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టనున్న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ కోరారు.
గ్రేటర్ హైదరాబాద్లో సామాన్యులు నడిచేందుకు సరైన ఫుత్పాత్లే లేవని రోడ్క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మాల్కం ఊల్ఫ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ