పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. గణపతి పండుగ నేపథ్యంలో ఊర్లలో రాజకీయాలు ఊపందుకున్నాయి.. ఆశావహులంతా జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పోటాపోటీగా వినాయక చందాలు, విగ్రహాలు ఏర్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎన్నికల టెన్షన్ పట్టుకున్నది. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో అన్ని వర్గాలకు అరచేతిలో వైకుంఠం చూపినట్టుగా కాంగ్రెస్ బీసీలకు కూడా ఆశలు చూపింది. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ నమ్మబలికింది. కామారెడ్డి వేది
మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.