రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి.
Siricilla : గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,33,000ల విలువైన విలువై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి పల్లెలను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే �
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేగొండ మండలంలోని రంగయ్యపల్ల్లె, దుంపిల్లపల్లె, జూబ్లీనగర్, కనిపర్త
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్,వా�
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు త
అనుముల మండలం పేరూరులో సర్పంచ్ ఎన్నికలు లేనట్లేనని స్పష్టమవుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్లకు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థా�
టేకులపల్లి, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్యత మండల కన్వీనర్ లక్కినేని సురేందర్ (Lakkineni Surender) అన్నారు.
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. గణపతి పండుగ నేపథ్యంలో ఊర్లలో రాజకీయాలు ఊపందుకున్నాయి.. ఆశావహులంతా జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పోటాపోటీగా వినాయక చందాలు, విగ్రహాలు ఏర్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎన్నికల టెన్షన్ పట్టుకున్నది. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నది.