నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి గ్రామసభలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కులగణన సర్వే ద్వారా కొంత సమాచారాన్ని సేకరించడంతోపాటు గత ప్రజాపాలన గ్రామసభల్లో సైతం సంక్షేమ పథక
గ్రామపంచాయతీలు, మండలాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, �
గ్రామపంచాయతీల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు. గురువారం కిష్టంపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ అధ్యక్షతన నిర్
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీల అవసరాలపై ప్రణాళికలు రూపొందించడానికి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (పీపీసీ)లో భాగంగా ఈ
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారం ముగిసింది. డిసెంబర్ 28 నుంచి ఈనెల 6వ తేదీ శనివారం వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక�
అభయహస్తం పథకంలో భాగంగా ఐదు గ్యారెంటీల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ వేణు అన్నారు. మండలంలోని గోలేటి, రెబ్బెన, రాజారం, కొమురవెళ్లి గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు కొనసాగుతున్నాయి. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ, బ్రాహ్మణ్పల్ల�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు తలెత్తుతున్న సమస్యలను నివృత్తి చే�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న 6 గ్యారంటీ హామీ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం సుల్తాన్పూర్లో జరిగిన ప్రజాపాలన
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రెండోరోజూ శుక్రవారం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సందడిగా సాగింది. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఏర్పాటు
ప్రజా పాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు వారి మెదళ్లను తొలుస్తున్నాయి. జిల్లావ్యాప్�
వికారాబా ద్ జిల్లాలో అర్హులకు ప్రభుత్వ పథ కా లను అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.