రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు, మండలాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించను�
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.
ఆరు గ్యారెంటీల అమలు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నేటి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. అన్ని గ్రామాలతోపాటు మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ప�
ప్రజా పాలన పర్యవేక్షణ కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు శ్రీదేవసేనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, పెద్దపల్లి కలెక్టర్గా పని చేస�