మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.
ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలని, కోల్పోయే భూమికి బదులు మరోచోట భూము లు కొనుగోలు చేసి ఇవ్వాలని, అలాగే కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న ర
‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టు’గా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి! ‘మీకు ఇల్లు మంజూరైంది. వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి. మేము వచ్చి ముగ్గు పోస్తాం’ అంటూ అధికారులు హడా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద�
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెతలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధితో అలవిగాని హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేక మల్లగుల్లాలు పడుతోంది. ఈ క
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితాలో పలువురు మృతుల పేర్లు ప్రత్యక్షం కావడంతో మహబూబూబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్థులు అవాక్కయ్యా రు. వారిలో 12 ఏండ్ల క్రితం �
సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేడపతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం జర�
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని, సొంత పాలసీ లేకుండా పాలన సాగిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్య
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్రామ, వార్డు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిం ది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా
నాలుగు పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు కాంగ్రెస్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామసభల నిర్వహణ, అర్హుల ఎంపిక విధానంపై సొంత పార్�
గ్రామసభలు ఆసాంతం ఘర్షణల సభలయ్యాయి. ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ఊళ్లూ అట్టుడికి పోయాయి. పథకాలకు జరిగిన ఎంపికలో అనర్హులకు, సంపన్నులకు అగ్రతాంబూలం వేసినట్లుగా జాబితా ఉండడంతో, �
ఎల్లారెడ్డి మండలం భిక్నూర్లో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ అనుయాయుల పేర్లను చదవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్డీవో మన్నె ప్రభాకర్ కల్పించుక�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కారును నిలదీయాలని ప్రజలకు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువ