కేంద్ర ప్ర భుత్వం నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపనకు హంగు ఆర్భాటంగా కదిలిన మంత్రి వాకిటి శ్రీహరి అవమానకర పరిస్థితిలో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగిన పరిస్థితి మంగళవారం మక్తల్ నియోజకవర్గ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో 65కు పైగా నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుకున్నామని, 24కు పైగా పల్లెదవాఖానలను ఏర్పాటు చేసుకున్నామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేమ�
జిల్లాలోని పలు గ్రామాల్లోని పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమ వారం టెలికాన్ఫరెన్స్ ద్వ�
గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం కొరివేనుగూడెం గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థ
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని తాటికల్, నర్సింహాపురం, మర్రూర్, మోదినిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ ని�
ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికల తర్వాత అందరూ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం సైదాపూర్ మండలంలోని ఆరెపల్లిలో గ్రామ పంచాయతీ భవన�
గ్రామాల దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో క�
రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విల�
మండలంలోని రామచంద్రాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రూ.25లక్షల నిధులతో భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో వంద శాతం ప్రగతి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ భవనాలు, తెలంగాణ హరితహ�
Minister Errabelli | నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అధికారులకు ఆదేశించారు.
ఉమ్మడి పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 1,216 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం ఏర్�