చేపట్టిన అభివృద్ధి పనులకు గాను బిల్లులు చెల్లించాలని కోరుతూ ఓ కాంట్రాక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించాడు. భార్యా, ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని ధర్న
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనున్న వావుదం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల అరకొర వసతుల మధ్య గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతున్నది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాల మ
పాన్కార్డు అప్డేట్తో వ చ్చిన మెసేజ్ లింక్ను నొక్కడంతో రూ.21 వేలు అకౌంట్ నుంచి మాయమైన ఘటన మండలంలోని తుమ్మిళ్లలో చోటు చేసుకున్నది. రాజోళి ఎస్సై అబ్దుల్ఖాదర్ కథనం ప్రకారం..
రైతులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లివాగులోకి నీరు విడుదల �
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు...గ్రామాలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందని నమ్మిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్లో పరిపాలన భవనాలు బాగుంటేనే గ్రామం బాగుటుందనే నమ్మకంతో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచ�
రాష్ట్రంలో కొనసాగుతున్న 3,622 పంచాయతీల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
పోడు భూముల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దుక్కుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాంగ్వి గ్రామంలో �
జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మంజూరైన గ్రామపంచాయ తీ భవన నిర్మాణ పనులను ఈ నెల 30లోగా ప్రారంభించాలని సంబంధితశాఖల అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు మహర్దశ చేకూరిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరూ పమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్�
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శేరిపల్లి(హెచ్) గ్రామంలో ఎమ్మెల్యే ఆల రూ.20లక్షలతో
గ్రామా ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం మాడ్గులపల్లి మండలంలో రూ.4.34 కోట్ల వ్యయంతో చిరుమర్తి నుంచి వయా పోరెడ్డిగూడెం, పాములపాడు, బీరెల్లి�