రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శేరిపల్లి(హెచ్) గ్రామంలో ఎమ్మెల్యే ఆల రూ.20లక్షలతో
గ్రామా ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం మాడ్గులపల్లి మండలంలో రూ.4.34 కోట్ల వ్యయంతో చిరుమర్తి నుంచి వయా పోరెడ్డిగూడెం, పాములపాడు, బీరెల్లి�