‘మేమేం పాపం చేశాం. గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో వివక్షను ప్రశ్నిస్తే మాపై కేసులు నమోదు చేస్తారా..? అసలు గ్రామంలో వదిలి హామ్లెట్ విలేజ్లో జీపీ భవనం ఎలా నిర్మిస్తారు?
గ్రామ పంచాయతీల పాలన పూర్తిగా పడకేసింది. పాలక వర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువవడం, మండల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం కొందరు పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. దీంతో గ్రామాల్లో �
ఇన్నాండ్లు గ్రామ పంచాయతీగా కొనసాగిన జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఈ గ్రామంలో జీపీ పాలన ముగిసింది. పలు పల్లెలను కలుపుతూ, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిన్�
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన ప్రత్యేకాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రెసిడెన్షియల్ పాఠశాలల్
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిడాల నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జేఏసీ �
మేజర్ పంచాయతీ అయిన కొండమడుగు గ్రామ పంచాయతీ హైదరాబాద్ నగర సమీపంలోని ఓ శివారు గ్రామం. గ్రామ జనాభా ఆరువేలకు పైగానే ఉంటుంది. నగరానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి కూడా శరవేగంగానే జరుగుతోంది.
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర పంచాయతీ కారో బార్ల శాఖ పిలుపుమేరకు హైదరాబాదులోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలలో పనిచేస్తున్న కారోబార్ లను రూరల్ పోల
Vikarabad | పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటని కార్మిక సంఘం సభ్యులు మండిపడ్డారు. కార్మికులు చేపట్టిన రాజభవన్ ముట్టడిని అడ్డుకోవడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి, సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు పార పట్�
తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లిలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణను గ్రామ పంచాయతీ సిబ్బంది నిలిపేశారు. ఈ విషయమై స్థానిక బీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా..గ్రామంలోని చెత్�
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ
కొండాపూర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ ప్రభాకర్పై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన భారతారపు లింగయ్య, కుమారస్వామిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.