కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు సోమవారం కొలువుదీరాయి. రెండేళ్లుగా ప్రత్యేకాధికారులతో కొనసాగిన పల్లెలు ఇకపై సర్పంచులు, వార్డు సభ్యుల పాలనలో ముందుకుసాగనున్నాయి. మండల ప
రెండేళ్ల తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లకు ఆయా పంచాయతీల్లో సమస్యలు, రెండేళ్లుగా చేసిన అప్పులు స్వాగతం పలుకనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నన్నాళ్లూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన�
ఆ గ్రామంలో మొత్తం జనాబా 1500. విచిత్రంగా ఆ ఊరిలో కేవలం మూడు నెలల వ్యవధిలో నమోదైన జననాలు 27,397. రాష్ట్రంలోనే అతిపెద్ద జనన ధ్రువీకరణ పత్రాల కుంభకోణంలో ఒకటిగా దీనిని పేర్కొంటున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్
ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన వారు తనకు మద్దతు పలుకడం లేదనే మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీ�
పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో చిత్రాలు.. విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా అధికారులు డ్యూటీలు వేశారు. కొందరికి రెండు, మూడు విడతల డ్యూటీలు వేయగా, మరికొందరికి అసలు విధులే కేటా
గ్రామ పంచాయతీ సర్పంచి పదవిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు గురి పెట్టారు. బరిలో నిలిచి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతుండగా, ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మం�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి పేరుగా ఉన్న బీఆర్ఎస్ మద్దత�
తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నామినేషన్లు, ఓట్లు వేసేది లేదంటూ శుక్రవారం బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన కొత్తపల్లి ప్రజలు నిరసన తెలిపారు.
తన భార్యను వార్డు మెంబర్గా గెలిపిస్తే ఐదేండ్లపాటు వార్డు ప్రజలకు కటింగ్, షేవింగ్ ఉచితంగా చేస్తానంటూ ఓ అభ్యర్థి భర్త విచిత్ర హామీ ఇచ్చాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీలను ఏకగ్రీవం చేయడం రాజకీయ పార్టీల పెద్దలకు కష్టంగా మారుతున్నది. 2019లో జరిగిన మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 18 గ్రామ�
రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన సంస్థ. ప్రజాస్వామ్యపు నమ్మకాన్ని నిలబెట్టేది, ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించేది ఇదే సంస్థ. కేంద్రస్థాయి ఎన్నికల కమిషన్ దేశవ్�
పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. తొలివిడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు తొలి రోజు 3,242 నామినేషన్లు దాఖలు కాగా, రెండోరోజైన శుక�