అనుముల మండలం పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. 2014 కు ముందు పేరూరు పంచాయతీ పరిధిలో మదారిగూడెం, ఆంజనేయతండా, పుల్లారెడ్డి�
గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు పరిచి పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డ�
బతుకమ్మ కంటే యూరియానే ముఖ్యమని వరంగల్ జిల్లా ఖానాపురం మండల మహిళలు నిరూపించారు. యూరియా ఇస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వేడుకలను మధ్యలోనే ముగించుకొని బతుకమ్మలు తీసుకొచ్చిన ప్లేట్లతో మనుబోతులగడ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్( ఎంపీడబ్ల్యూ ఎస్) కు శనివారం కొలనూర్ ప్రభుత్వ దావఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమంలో భాగంగా మెడికల్ �
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేటలో వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను �
గ్రామ పంచాయతీల్లో పెండిం గ్ బిల్లులను వారం రోజుల్లో (బతుకమ్మ పండుగలోపే) క్లియర్ చేయాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంచాయతీ కార్యదర�
‘మేమేం పాపం చేశాం. గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో వివక్షను ప్రశ్నిస్తే మాపై కేసులు నమోదు చేస్తారా..? అసలు గ్రామంలో వదిలి హామ్లెట్ విలేజ్లో జీపీ భవనం ఎలా నిర్మిస్తారు?
గ్రామ పంచాయతీల పాలన పూర్తిగా పడకేసింది. పాలక వర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువవడం, మండల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం కొందరు పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. దీంతో గ్రామాల్లో �
ఇన్నాండ్లు గ్రామ పంచాయతీగా కొనసాగిన జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఈ గ్రామంలో జీపీ పాలన ముగిసింది. పలు పల్లెలను కలుపుతూ, ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిన్�
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన ప్రత్యేకాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రెసిడెన్షియల్ పాఠశాలల్
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిడాల నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జేఏసీ �
మేజర్ పంచాయతీ అయిన కొండమడుగు గ్రామ పంచాయతీ హైదరాబాద్ నగర సమీపంలోని ఓ శివారు గ్రామం. గ్రామ జనాభా ఆరువేలకు పైగానే ఉంటుంది. నగరానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి కూడా శరవేగంగానే జరుగుతోంది.