రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్వ�
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతు బదావత్ యుగేంధర్కు చెందిన ధాన్యం కాంటా పెట్టారు. టార్పాలిన్లు కప్పి నిల్వ ఉంచారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బస్తాల నుంచి వడ�
వంటింట్లో నిల్వ చేసిన బియ్యం, పప్పులపై పురుగులు, కీటకాలు దాడి చేస్తుంటాయి. నెల దాటక ముందే పాడు చేస్తుంటాయి. వాటిని నివారించడానికి ఏ మందులూ వాడలేని పరిస్థితి.
‘సెంటర్కు ధాన్యం వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలులో జాప్యం ఎందుకు చేస్తున్నరు? కాంటా ఎప్పుడు పెడుతరు?’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మ�
MRO Rajinikumari | రైస్మిల్లులో ధాన్యం నిల్వ ఉంచకూడదని రైస్ మిల్ యజమానికి సూచించారు. లారీ మిల్లుకు రాగానే వెంటనే అన్లోడ్ చేసి రికార్డులో నమోదు చేయాలన్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా రైస్మిల్లులో ధాన్యం ఉండ�
Farmers | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్
మా ఊర్లో వంట అయ్యగార్ల ఇళ్లు పెద్దగా లేవు. ఉన్న ఒకటి రెండు ఇళ్లల్లో మగవాళ్లు చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా వైష్ణవ ఆలయాల్లో పూజారులుగా ఉండేవాళ్లు. వాళ్లకు వ్యవసాయ భూములూ, మంచి ఇళ్లూ ఉండడంతో బయటివాళ�
CS Shantikumari | కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.
వ్యాపారులు తమ వద్ద నిత్యావసర వస్తువుల స్టాక్ వివరాలను ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని అన�
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్జాం తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది.