రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు తగు చర్యలు చేపట్టాలి.. ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ చేపట్టాలని డీఆర్డీవోలను సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార
ముద్దలా మారిన 10 లక్షల టన్నుల ధాన్యం కేంద్రం నిర్లక్ష్యం విలువ రూ.1,500 కోట్లపైనే నష్టాన్ని కేంద్రమే భరించాలని మిల్లర్ల డిమాండ్ హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ధాన్యం విషయంలో రాష్ర్టానికి చేయాల్సిన నష్ట�
కేంద్రం చేతులెత్తేసినా రైతుల కోసం పెద్దమనసు చేసుకొని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల బాధ్యత తీసుకోవడం సాహసోసపేత నిర్ణయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న
ఇప్పుడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. పచ్చకోక చుట్టుకొని మాగాణం మురిసిపోతున్నది. ఊరిజనం జాతరలో పల్లె పదం వినిపిస్తున్నది. బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్దిరాజు వార్షిక
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
పొరుగు రాష్ర్టాల నుంచి రాకుండా చర్యలు ఆదిలాబాద్, నవంబరు 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దామరచర్ల: తెలంగాణలోకి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రా- �
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్క ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు చరిత్ర సృష్టించారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు
మద్దతుకు మించి మార్కెట్ ధర పూర్తి పంటగా సాగు చేస్తే మంచిలాభం నీళ్ల పారకంతో ఎక్కువ దిగుబడి వికారాబాద్లో కాసులు కురిపిస్తున్న పంట గతేడాది గరిష్ఠంగా రూ.7,200 పలికిన ధర ఈ ఏడాది క్వింటాల్కు 300 పెరిగిన మద్దతు క