మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేరిగడ్డతండా, జీడిగడ్డతండా, గురుదొట్ల్ల, నాగారం, నాగసముందర్, మోమిన్కలాన్, గట్టేపల్లి, రాంపూర్తండా తదితర గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లు మొలకెత్తగా.. కేంద్రాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. పార్ పెల్లిలో ఇప్పటికీ కనీస�
నాలుగైదు రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం బస్తాలు మొలకెత్తాయి. మండలవ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారుల�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే.. అక్కడి సిబ్బంది తూకం వేయడంలో నిర్లక్ష�
అకాల వర్షానికి మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
మండల కేంద్రంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులోని వరిధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో టెండర్లు నిర్వహించనున్న నేపథ్యంలో వి
ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నా యి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో కన్నీళ్లే మిగులుతున్నాయి. గత వారం, పదిహేను రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆంద�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రై తులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాటు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున
మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్, మేలో అకాల వర్షాల కారణంగా సుమారు జిల్లాలో 680.20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమ�
రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. వరి కోతలు ముమ్మరమైనా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.
నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. నారాయణపేట జిల్లా మక్తల్లో మండలం ఉప్పర్పల్లిలో పిడుగుపడటంతో భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) అక్కడికక్కడే మృతి చ
జిల్లావ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా గంటపాటు కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఖరీఫ్లో సాగు చేసిన వరి మొదట్లో ఏపుగా పెరగడంతోపాటు పంట ఆశాజనకంగా ఉండడంతో రైతుల