ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రాల నిర్వాహకుల అనేక కొర్రీలు.. హమాలీలు, లారీల కొరత ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర అడ్డంకిగా మారి.. కేంద్రాల వద్దే అన్నద
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్�
అకాల వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తడంతో రైతులు తిరగబోస్తూ ఆరబె ట్టుకుంటున్నారు. నింపిన ధాన్యం బస్తాలు నీటిలో కొంత మేరకు మునక పట్టడంతో వాటిని సైతం తిరగల వేస్తున్నా�
ప్రభుత్వం ధాన్యం కొను గోళ్లలో జాప్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన ఓ రైతు పంట అకాల వర్షంతో నేల పాలైంది. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామానికి చెందిన శ్రీనూనాయక్ తనకున్న మూడు ఎకరాల్లో వర�
నెల రోజులుగా కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నా నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో విసుగు చెందిన రైతులు కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో సోమవారం కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి న�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి�
తరుగు తీయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రైతు సంఘాలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపా
ఉమ్మడి మండలంలో గన్నీ బ్యాగుల్లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిట్ శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్కు ఉమ్మడి మాగనూరు మండల రైతులు మొరపెట్టుకున్నారు. మాగనూరు, కృష్ణ మండల కేంద్
యాసంగిలో పండించిన వడ్లను అమ్ముకునేందుకు అన్నదాతలు తప్పని పరిస్థితుల్లో రోడ్డాక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలంటే గన్నీబ్యాగులు లేక కల్ల�
మాగనూ ర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారికి పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తు�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గన్నీ సంచులు, లారీల కొరత తీర్చాలని, కొనుగోలు చేసినా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరుతూ పొతంగల్ చెక్పోస్టు వద్ద అన్నదాతలు బుధవా
వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అకాల వర్షాలు వెంటాడుతున్న వేళ.. కాంటాల్లో జరుగుతున్న తాత్సారం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు పల�
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటి సగం పంట నష్టపోగా, వచ్చిన కాస్తో, కూస్తో పంటలను అమ్ముకుందామంటే గన్నీ బ్యాగులివ్వరు.. ఇచ�