మెదక్ జిల్లాలో సెంటర్లకు ధాన్యం వస్తున్నా కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కావడం లేదు. మెదక్ జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పలుచోట్ల కేంద్రాలు ప్రారంభమైనా నిర్వాహకులు
యాసంగి వరికోతలు షురూ కావడంతో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 211 కేంద్రాలు, ప�
రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేయాలని అధికారులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధా
జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లకు 344 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డితో కలిసి 2024-25 రబీ ధా�
వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మహమ్మద్నగర్లోని శ్రీ సాయి ఆగ్రో ఇం
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారిందని రైతు బంధు సమితి సమన్వయ కమిటీ మాజీ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని బండపోతుగల్, ఫైజాబాద్, అజ
మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో 189 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
‘గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తం’ అని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 1,330 కేంద్రాలు తె�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వైద్యారో గ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం లో కలెక్టర్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరగా.. ఈసారి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేరలో జరుగలేదు. 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 10,341.600 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు
నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని, రైతులందరూ ధాన్నాన్ని తూకం వేయించుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చేరుకున్న కలెక్టర్ ముం
మండలంలోని రెడ్డిపల్లి కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, త్వరితగతిన కేంద్రంలోని ధాన్యాన్ని రైస్మిల్లులకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
మండలంలోని ప్రగతిసింగారం, వసంతాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం తనిఖీ చేశారు. ప్రగతి సింగారంలో ధాన్యం అధికంగా ఉండడంతో ఆరా తీశా రు. సెంటర్ నుంచి ట్యాగ్ అయి�