జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో
ఎమ్మెల్యే బాల్క సుమన్ | జిల్లాలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కొంత మేర కొనుగోళ్లు చేసే విధంగా అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ప్రభుత్వ విప్