Lunch for Farmers | ధాన్యం అమ్మడానికి ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మార్కెట్కమిటీ చైర్పర్సన్ భోజన వసతిని మంచి మనసును చాటుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తున్నది. ఫలితంగా తూకం వేయడంలో జాప్యం జరుగుతున్నది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లోని కొనుగోలు
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్న
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన రైతులకు ఆ పంట ను అమ్ముకునేదాకా కష్టాలు తప్పడం లేదు. మొ న్నటిదాకా ఓ వైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన వడ్లు తడిసి ఆగమైన అన్నదాతకు ఇప్పుడు కొనుగోళ్లూ పెద్ద సమస్యగా మారింది.
ఆర్వోలు లేకుండానే పరిమితికి మించి రైతుల ధాన్యాన్ని ఎలా దించుకున్నారంటూ హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య రైస్ మిల్లు యజమానిని ప్రశ్నించారు. ఇలాగైతే వారికి డబ్బులెట్లా ఇచ్చేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొత్త సమస్య రైతులను వేధిస్తున్నది. సన్న వడ్లను విక్రయించేందుకు ముందుగా ఒక ప్రత్యేక యంత్రం(క్యాలీబర్)లో వేసి నిర్ధారించుకోవాలి. కానీ ఆ మిషన్లో అన్న�
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రార�
Minister Komatireddy | రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం అమ్మిన డబ్బులు మూడు రోజుల్లోనే వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు.