మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యం లో తాలు లేకుండా పర�
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు.
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శనివారం పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామంలో ఏర్పాటు చే�
అన్నదాతల వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలిచారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు�
రాయపోల్ మే 09 : టీఆర్ఎస్ ముమ్మటికి రైతు ప్రభుత్వమేనని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాయపోల్ మండలంని అనాజీపూర్ గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్ర
ధాన్యం కొనుగోలు కే్ంరద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దళితబంధు వాహనాలు పంపిణీ జడ్చర్ల, మే 6 : రైతుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్య