వానకాలంలో రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకుం డా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుం ది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యల
వానకాలం సీజన్లో పండిన సన్నరకం ధాన్యా న్ని గుర్తించేందుకు అధికారులు కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొనుగో లు కేంద్�
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. కొనుగోళ్లు చేయడంలో కొత్త కొర్రీలు తెరపైకి తీసుకొచ్చింది. సర్కార్ ఎంపిక చేసిన వాటితోపాటు ప్రైవేట్ కంపెనీల సన్న రకాలు కూడా అధికంగా సాగు చేయ
రైతుల పంటలకు కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరకు అదనంగా కాంగ్రెస్ సర్కారు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
దొడ్డు రకాలకు కాకుండా సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను దగా చేయడమేనని, రైతు నోట్లో మట్టి కొట్టడమేనని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు.
ఎన్నికల ముందర రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడంపై బీఆర్ఎస్ క�
ఎన్నికల హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిం చాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు అన్ని రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి రైతులను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ
వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని మోసం చేసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ�
కాంగ్రెస్ సర్కారు వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేదాకా పోరాడతామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్యే నివాసం లో గురువారం రైతు ధర్నా నిర్వహి�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు సన్నరకానికి మాత్రమే చెల్లిస్తామని సీ ఎం రేవంత్రెడ్డి మాటమార్చి రైతులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వన�
అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రావు, సాగర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.