ప్రభుత్వ లేదా నిషేధిత భూమి ఒక సర్వే నంబర్లో కొంత భాగం (ఉదాహరణకు కొన్ని గుంటలు) మాత్రమే ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు సరిహద్దులు స్పష్టంగా గుర్తించకుండా మొత్తం సర్వే నంబర్ను సెక్షన్ 22ఏ కింద నమోదు చేశ
రాజకీయాలు, పరిపాలన జోడెద్దుల వంటివి. రెండూ సమన్వయంతో పనిచేస్తే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. కానీ.. రెండూ మిలాఖత్ అయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజాకంటకంగా మారుతుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. ప్�
Illegal Mining | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ రెవెన్యూలో అర్థ్ రిసార్ట్ ఏర్పాటు చేశారు. అయితే రిసార్ట్ కు పార్కింగ్ స్థలము లేకపోవడంతో పక్కనే ఓ రైతు పొలమును పార్కింగ్ స్థలం కోసము లీజ
ఓ ప్రభుత్వ అధికారి నిబద్ధత రూ.వెయ్యి కోట్ల విలువైన 15ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.
Khanamet | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఓవైపు ప్రభుత్వ భూములను అమాంతం మింగేస్తూ, మరోవైపు విలువైన ప్రైవేట్ భూములనూ చెరబడుతున్నార�
Road | మునిపల్లి మండలంలోని కంకోల్, అంతరం గ్రామల్లో ప్రధాన రోడ్డును అతి దగ్గరలో అక్రమ నిర్మాణాలు చేయడంఫై ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘అసలు ఆ భూములు ఎవరివి? జాగీర్ దార్ ఎవరు? వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తుంటే సర్కార్ ఏం చేస్తున్నది?’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై అటు సర్కారుగానీ ఇటు అధికారులుగానీ మౌనం వీడటం లేదు.
ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అవినీతి బాగోతం భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది.
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ యూత్ నాయకుడికి కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘తొక్కితే పాతాళానికి వెళ్తావ్' అంటూ బెదిరింపులకు దిగాడు.