రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై అటు సర్కారుగానీ ఇటు అధికారులుగానీ మౌనం వీడటం లేదు.
ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అవినీతి బాగోతం భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది.
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ యూత్ నాయకుడికి కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘తొక్కితే పాతాళానికి వెళ్తావ్' అంటూ బెదిరింపులకు దిగాడు.
రాష్ట్రంలో బిగ్ బ్రదర్స్ ఆకలికి, అత్యాశకు అంతు లేకుండా పోతున్నది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రభుత్వ భూములు, నిరుపేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాలను కాజేసిన బిగ్ బ్రదర్స్ కన్ను ఇప
Hayath Nagar | హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad | నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్లో సుమారు ఎకరన్నర ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు.
Govt land | సామాన్యులకు సేవలందించే విషయంలో సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు బడాబాబులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారి విషయంలో మాత్రం నిబంధనలను తోసిరాజని మరి స్వామి భక్తిలో తరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఉద�
అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
అది హైదరాబాద్ మహానగరం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఖరీదైన ప్రభుత్వ స్థలం.. కూతవేటు దూరంలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం.. ఆ స్థలాన్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు.
Banjarahills | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలు చేయడం వివాదాస్పదంగా మారింది.
దుబ్బాక నియెజకవర్గంలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసినా ఊరుకొనేది లేదని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.