Hayath Nagar | హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad | నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్లో సుమారు ఎకరన్నర ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు.
Govt land | సామాన్యులకు సేవలందించే విషయంలో సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు బడాబాబులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారి విషయంలో మాత్రం నిబంధనలను తోసిరాజని మరి స్వామి భక్తిలో తరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఉద�
అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
అది హైదరాబాద్ మహానగరం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఖరీదైన ప్రభుత్వ స్థలం.. కూతవేటు దూరంలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం.. ఆ స్థలాన్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు.
Banjarahills | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలు చేయడం వివాదాస్పదంగా మారింది.
దుబ్బాక నియెజకవర్గంలో ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయాలని చూసినా ఊరుకొనేది లేదని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�
చుట్టూ ఎత్తైన ప్రహరీ.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా.. గేటు లోపలకు తొంగిచూస్తే మీదపడి దాడి చేసేలా వేటకుక్కలు.. సమీపంలోనే తచ్చాడుతున్న ప్రైవేటు సైన్యం.. ఇవన్నీ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని తట్టిఖా�
బంజారాహిల్స్ రోడ్ నెం-12లోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Hyderabad | ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది.
Illegal Constructions | ప్రభుత్వ భూములపై కన్నేసిన మాజీ ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సహకారంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి యధేచ్చగా నిర్మా