నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యా�
మండలంలోని అంబాల గ్రామానికి చెందిన మెట్టుపల్లి రవీందర్ నాలుగు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. కనకలక్ష్మి -మొగిలి దంపతుల కుమారుడు రవీందర్ ప్రాథమిక విద్యాభ్యాసం అంబాలలోని ప్రభుత్వ ఉన్నత పా�
ప్రతి విద్యార్థి కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు వారికి చిన్నతనం నుంచే మెళకువలు నేర్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జగన్నాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల�
క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మండలంలోని పేట్సంగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎద�
తన గ్రామంలోని గుడి, బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ‘కల్కి’ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. నాగ్అశ్విన్ సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్న�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
సిరిసిల్ల రాజీవ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 324మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే ఉండడంపై తల్లిదండ్రులు ఆగ్రహించి రోడ్డెక్కారు. తమ పిల్లల భవిష్యత్ను అంధకారంలో పడేయవద్దని ఆగ్రహించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, పర్వతాపూర్, లాక్య తండా, సుభాష్తండా, తీన్నెంబర్ తండా, బాపనయ్య తండా, బాల్య తండాల విద్యార్థులు పదుల సంఖ్యలో కాట్రియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకు�
మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై వి ద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన
ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభత్ర పాటించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కిందిబజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స�
పిల్లల ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపే నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం జిల్లాలో గురువారం నిర్వహించారు. అన్ని విద్యా సంస్థల్లో 19 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారికి వీటిని వేశారు
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి మెరుగైన విద్య, ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు.
సర్కారు బడుల్లో కార్పొరేట్కు దీటుగా మెరుగైన విద్య అందుతున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధో త్రే అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం తక్కలపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప�
అశ్వారావుపేటలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో 76.28 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 1,263 ఉండగా 963 ఓట