Siddipeta | ప్రతి విద్యార్థిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనేదే ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంకల్పం. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోయినా, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆందోళన చెందుతారు ఆ టీచర్లు. హాజరు
పోలీసు శాఖలో ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తే ఉద్యోగం పొందవచ్చని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైద�