Girl Suicide | దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.
రేపటినుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ జేడీ వెం కటనర్సమ్మ ఆదేశించారు. శనివారం మండల కేం ద్రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మో డల్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు,
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి ఒక్క గిరిజనుడు నడువాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పా
భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పారు. రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు 28.06.1921లో జన్మించా రు. ఈయన భార్య సత్తెమ్మ.
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వేమనపల్లిలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికం�
ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని ‘రావిర్యాల’ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్�
Heart Attack | గుండెపోటుతో 14 ఏండ్ల బాలుడు మృతిచెందాడు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన మాదాసి రాజేశ్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
Siddipeta | ప్రతి విద్యార్థిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలనేదే ఆ పాఠశాల ఉపాధ్యాయుల సంకల్పం. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోయినా, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆందోళన చెందుతారు ఆ టీచర్లు. హాజరు
పోలీసు శాఖలో ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తే ఉద్యోగం పొందవచ్చని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైద�