అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా�
కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న ‘ఏక్భారత్-శ్రేష్ఠ భారత్' కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థ చట్టానికి, ప్రజల నమ్మకానికి వారధి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ(ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) 40వ ఆవిర్భావ వేడుకలకు గ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన చోట గురువారం ఉదయం 5: 43 గంటలకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సి�
కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్యపుషరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుషరాల తొలిరోజు తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుషరస్న
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. చాన్సలర్ హోదాలో తన తక్షణ జోక్యం అవసరమైన
సమాజ అభ్యున్నతికి శిక్షతోపాటు సంసరణ కూడా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివ్�
రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జీ చంద్రశేఖర్రెడ్డి సోమవారం లోక్భవన్లో వేర్వేరుగా స
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగిస్తున్న మైనింగ్ దోపిడీపై సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంట నే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్