మాదకద్రవ్యాల రహిత తెలంగాణగా నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛందసంస్థలు, పోలీసు శాఖ సమన్వయ�
రక్తదానంపై సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న మేడ్చల్-మలాజిగిరి జిల్లా రెడ్క్రాస్ శాఖ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వర్రావును గవ
శామీర్పేట్ మండలం హకీంపేట్లోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న 39వ బ్యాచ్, 9వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు 124 (మాజీ సైనికులు) 5 మంది మహిళా అధికారులు, 76 మంది అసిస్�
అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం లోక్భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా�
కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న ‘ఏక్భారత్-శ్రేష్ఠ భారత్' కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థ చట్టానికి, ప్రజల నమ్మకానికి వారధి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. శుక్రవారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ(ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) 40వ ఆవిర్భావ వేడుకలకు గ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన చోట గురువారం ఉదయం 5: 43 గంటలకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సి�
కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్యపుషరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుషరాల తొలిరోజు తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుషరస్న
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. చాన్సలర్ హోదాలో తన తక్షణ జోక్యం అవసరమైన
సమాజ అభ్యున్నతికి శిక్షతోపాటు సంసరణ కూడా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివ్�