లోక్భవన్లో ఆదివారం బీహార్ ఫౌండేషన్ డే (బీహార్ దివస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయన సతీమణి జానకి శుక్లాతో హాజరయ్యారు.
తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు చేపట్టారు. లోక్భవన్లో ఉదయం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్కుమార్ తెలుగులో ప్రమాణం చేయించారు.