లోక్భవన్లో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సింగరేణి కుంభకోణం అంశాన్ని వివరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, తలసాని శ్రీనివాస�
ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ పాల్గ�
ప్రతిపౌరుడు తన ఓటుహక్కును బాధ్యత, అవగాహనతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జా
వ్యవసాయం ఒక విజ్ఞానమని, ఇప్పటి వరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు.
శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హకీంపేట ఎయిర్పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ప్రవేశాల్లో కూలీల పిల్లలకు 15% సీట్లు కేటాయించడం హర్షణీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవారం లోక్భవన్లో జిష్ణుదేవ్వర్మను వ్యవసాయ వర్సిటీ ఉ
రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులపాటు నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం తెలి
త్రిపురలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీ టీడీ సిద్ధంగా ఉన్నదని, ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తెలిపారు.
Harish Rao | కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) చైర్మన్కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో కారు రేసు కేసులో కేటీఆర్పై చార్జ్షీట్ వేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి లభించ�