స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు మంత్రులు, అఖిలపక్ష నేతలు, పీసీసీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశా రు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై న్యాయ సలహా ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కేంద్ర హోంశాఖను కోరారు. ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ రాజ్భవన్
స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్వర్మ డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీ�
BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంపునకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు న్యాయశాఖ పంపింది. రిజర్వేషన్లు పెంచేలా పంచాయతీరాజ్ చట్ట�
Governor Jishnu Dev Varma | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన సతీమణి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లికి చెందిన బానోత్ రజిత కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. సోషియాలజీ విభాగంలో కేయూ మాజీ వైస్�
ఈ నెల 7న కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవాన్నికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి తెలిపారు. శనివారం కేయూ సెనేట్ హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వ�
సిగాచి కర్మాగారంలో పేలుడు ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాజ్ భవన్ ముందు ఓ మహిళ హల్చల్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి తాను గవర్నర్ను కలువాలంటూ పట్టుబట్టిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని అవార్డు వరించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. అత్యధిక స్థాయిలో రక్తదాతలకు ప్రేరణగా నిలిచిన ఆయనకు ఇండివిజివల్ హైయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార�
భూదాన్పోచంపల్లి ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, ఈ వస్ర్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఇకత్ చేనేత �
తెలంగాణ క్యాబినెట్లోకి ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (ఎస్సీ మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్(ఎస్సీ మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వా�