ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో కారు రేసు కేసులో కేటీఆర్పై చార్జ్షీట్ వేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి లభించ�
సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన జీవితం సొంతమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సైక్లింగ్ ఫెడరేషన్ ఆ�
రామాయణ, మహాభారత ఇతిహాసాలు సంస్కృతంలో పుట్టాయి. రకరకాల భాషల్లోకి అనువాదం అయ్యాయి. అందరినీ అలరించాయి. ఈ ఇతిహాసాల సారాన్ని అడవి బిడ్డలకూ అందించాలని సంకల్పించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు తొడ�
నైపుణ్యం, నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రాష్ట్ర ఉద్యాన ప్రణాళిక-2035ను వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు అందజేశారు.
వివాహ బంధం ఎంతో గొప్పదని.. వరుడు, వధువు జీవితకాలం సుఖసంతోషాలతో మెలగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవవర్మ అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఏసీఆర్ గార్డెన్లో జరిగిన చెంచు సామాజికవ ర్గం సామూహిక వివాహా�
ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని వ్యవసాయరంగ అభివృద్ధికి కృషిచేయాలని, ఆధునిక వంగడాలు రూపొందించి సాగులో నూతన ఒరవడులు సృష్టించాలని కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్
పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ ఉన్నత విద్యారంగంలో అగ్రగామిగా నిలవాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొని ఎదిగేలా, దేశం గర్వించేలా జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించాలని సూచ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు మంత్రులు, అఖిలపక్ష నేతలు, పీసీసీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశా రు.