కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులపై శీతకన్ను వేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రామభ్రద క్షేత్రంలో శుక్రవారం క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ శర్మ ఆధ�
పాలమూరు ఎన్ఆర్ఐ నెట్వర్క్ ఆధ్వర్యంలో మొదలైన చెస్నెట్వర్క్ బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మరింత తీర్చిదిద్దే ఉద్దే
ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించవచ్చని, విద్యార్థులను ఆకర్షించవచ్చని నిరూపిస్తున్నారు కుబ్యానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాలకు 2024 డీఎస్సీ నుంచి నూతనంగా వచ్చ�
మారుమూల గ్రామాల నుంచి ప్రభుత్వపాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రయా ణం ప్రాణసంకటగా మారింది. సరైన రవాణ సౌకర్యం లేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఏడెనిమిది కిలోమీటర్లు నడవలేక రోడ్ల వెంబడి ఏ �
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. పాఠశాలల్లో అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మండలంలోని జప్తి జాన్కంపల్లిలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా కరువైంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టిన మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూలీ డబ్బులను అందజేయలేదు. దీంతో స్వయం సహాయక మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
విద్యార్థులు పాఠంలోని అంశాలను సమగ్రంగా చదవాలని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. కఠినంగా అనిపించిన వాటిని పలుమార్లు సాధన చేస్తే సులువుగా ఉంటాయని అన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ�
క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం రాష్ట్ర స్థాయి ఎస్జీ ఎఫ్ఐ బాస్కెట్బాల్ పోటీలను భూక్య మురళీనాయక్, ఎమ్మెల్స�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అధికారిక కార్యక్రమానికి స్కూల్ పిల్లలను వాహనాల్లో కోడిపిల్లల్లా కుక్కి తరలించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ �
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చాలామంది ఉదయాన్నే స్కూలుకు వచ్చే సమయంలో ఇంట్లో అల్పాహారం ఏమీ తినకుండానే బయలుదేరుతున్నారు. టెన్త్ విద్యార్థులైతే ప్రత్యేక తరగతుల కోసం మరికొంతముందుగానే బయలుదేరి వచ్చే�
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండ�