ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులను(యూనిఫాంలు) ఉచితంగా పంపిణీ చేస్తున్నది. పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు యూనిఫాంలను కూడా విద్యార్థులకు పంపిణీ �
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ను జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ హనుమంత్ కె.జెండగే అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ మండల పరిషత్, జిల్లా పరిషత్ హైసూళ్లలో అమ్మ ఆదర్
పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మంద
రంగారెడ్డి జిల్లా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం అల్పాహార పథకం జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. అక్టోబర్ 6న ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓ వరంగా మ
వారంతా గీతానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో నిర్వహించే సభా వేదికల్లో అనర్గళంగా మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు స్కూల్ రేడియో అనే కార్యక్రమానికి శ్రీకారం చ�
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని (Legislative council) సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత (MLC Kavitha), వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించార�
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల డిజైన్ను పాఠశాల విద్యాశాఖ మార్చింది. యూనిఫారాల రంగు మార్చకుండా కేవలం డిజైన్లను ఎంపిక చేసింది. కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెచ్చింది.