అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అర్హులకు ప్రభుత్వ ఫథకాలు అందించడంలో వారి అలస త్వం ప్రజలను రోడ్డున పడేస్తున్నది. ఏడాది క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇల్లు’ ప్రొసీడింగ్
CP John | కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ (సీఎంపీ) ప్రధాన కార్యదర్శి సీపీ జాన్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రియదర్శిన�
రైతులకు ఆధునిక సాగు విధానాలు తెలియజేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడానికి వ్యవసాయ క్లస్టర్కు ఒకటి చొప్పున కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక�
ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ,ప్రణాళికా శాఖ కార్యదర్శి, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్
రాబోయే సీజన్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు త్వరగా చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గోళ్లపాడులో గురువారం జరిగిన గ్రామసభలో క
తెలంగాణలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన సాగుతోంది, సీఎం రేవంత్ చక్రవర్తిని అనుకుంటున్నాడు, ఇప్పటి వరకు ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారన
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు రాంటెంకి రాజాతిరుపతి(44) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు.
బీఆర్ఎస్ హయాంలోనే పద్మశాలీల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలను బంద్ చేసిందన్నార�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ , గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవనే నిబంధన ఎత్తివేయాలని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక ఆర్డర్ తీసుకురావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
Revanth Reddy | ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. పథకాలపై ఆశ పెట్టుకోవద్దని, సంక్షేమ శకం ముగిసిందని చెప్పారు. ప్రభుత్వం సాయం చేస్తుందని దళిత, గిరిజనులు ఎదురుచూడొద్దని కరాకండిగ�
పథకమేదైనా పక్కాగా అమలు జరగాలి.. లక్షిత వర్గాలకు ఆ ఫలాలు చేరాలి, ఇదే ప్రాధాన్యంగా తన కలాన్ని ఎక్కుపెట్టింది ‘నమస్తే తెలంగాణ’. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలు, నేరాలను ఓ కంట కని
Congress Leaders | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నానా హంగామా చేస్తుండడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.