ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్) నమోదు ప్రారంభమైంది. 430 కాలేజీల్లో శనివారం నుంచి ఎఫ్ఆర్ఎస్ నమోదుకు శ్రీకారం చుట్టారు.
ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థితికి తీర్చిదిద్దిన అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. స్టూడెంట్స్కు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. భవనం పైకప్పు పెచ్చు లూడి ప్రమాదకరంగా మ�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నానాటికీ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్య కళావిహీనంగా కనిపిస్తున్నది. విద్యాశాఖను తన వద్దే ఉంచుకు
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 80కి పైగా ప్రిన్సిపల్ పోస్టులను పదోన్నతులతో తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) హాజరును అమలుచేయనున్నారు. అంతేకాకుండా రోజువారి హాజరును సైతం మానిటరింగ్ చేస్తారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ, ప్రతి నెలా �
విశాలమైన తరగతి గదులు, మైదానాలు, గ్రంథాలయాలు, అనుభవజ్ఞులైన లెక్చరర్లతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి, వేలాది మందికి విద్యనందిం�
Junior Colleges | రాష్ట్రంలో గ్రామీణ, నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా? 50 ఏండ్లకు పైబడిన కాలేజీలు కాలగర్భంలో కలువనున్నాయా? అంటే పరిస్థితి చూస్తే అవు
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా టీచర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. వీ�
గత పాలకులు తెలంగాణలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విద్యపై విరివిగా ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. విద్యపై వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్�
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్�
Telangana | రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతున్నది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50 శాతం ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తం
తెలంగాణ సర్కార్ కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు కల్పిస్తుండడంతో విద్యార్థుల నుంచి స్పందన వస్తున్నది. అనుభవం గల అధ్యాపకులతో బోధన, వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తుడడంతో క�
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పట్టణ, మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి విస్తృతంగా పర్యటించారు.