మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో బుధవారం 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
డెంగీతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా జాకారం గ్రామంలో శనివారం జ రిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మంచో జు రాజేంద్రప్రసాద్కు ఐదేళ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెంద�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కారు చీకట్లో ఉండాల్�
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ప్రధాన వైద్యశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ
ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
సుమారు 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడి సర్కారు దవాఖానలకు పోటెత్తుతున్నారు. వైరల్, సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగింపుపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రి స్థాయిని తగ్గించి కూసుమంచికి బదిలీచేసి అక్కడ వంద పడకల ఆసుపత్రి చేపడతారని గత కొన్నిరోజులుగా �
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నార్కట్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో చాలా కాలం నుంచి వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టకపోవడం, మౌలిక వసతులను మెరుగుపర్చకపోవడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ�
ఇది సినిమా కథ కాదు.. డైలీ సీరియల్లో సన్నివేశం అంతకన్నా కాదు.. జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డున సర్కారు దవాఖానలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటన. ఒక మహిళ పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట�
గద్వాల జిల్లా దవాఖానలో ప్రతిరోజూ 600కు పైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. అ లాగే దవాఖానలో దాదాపు 280మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. తమ జబ్బులు నయం చేసుకునేందుకు వచ్చే రోగులకు సిబ్బంది చీదరింపులతోపాటు స
సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల
కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానలో ఐదారు నెలలుగా మందులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. మూ డు జాతీయ రహదారులకు అతి సమీపంగా ఉన్న ఈ దవాఖానలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ మందుల సరఫరా మాత్రం సక్రమంగా లేదు.