గద్వాల జిల్లా దవాఖానలో ప్రతిరోజూ 600కు పైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. అ లాగే దవాఖానలో దాదాపు 280మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. తమ జబ్బులు నయం చేసుకునేందుకు వచ్చే రోగులకు సిబ్బంది చీదరింపులతోపాటు స
సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల
కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానలో ఐదారు నెలలుగా మందులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. మూ డు జాతీయ రహదారులకు అతి సమీపంగా ఉన్న ఈ దవాఖానలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ మందుల సరఫరా మాత్రం సక్రమంగా లేదు.
నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ముఖ్యమైన మాత్రలు, ఇంజక్షన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు వంద పడకల దవాఖాన అయినప్పటికీ మందుల కోసం మాత్రం ప్రైవేట్ మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుం
సీజనల్ వ్యాధుల వేళ సర్కారు దవాఖానలకు నిర్లక్ష్యపు రోగం పట్టుకున్నది. డెంగీ, విషజ్వరాలు, ఇతర రోగాలు ప్రబలుతున్న తరుణంలో మందుల కొరత భయపెడుతున్నది. జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఒకటే మందు బిల్ల చేతిలో పెట్టి
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు నుంచి పలు రకాల మందుల సరఫరా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గ్యాస్, జలుబు, దగ్గు గోలీలు దొరుకడం లేదు. దాంతో ర�
సీజనల్ వ్యాధులు విజృంభించి అనేకమంది చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాలు, మందుల సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లావణ్య. ఈమెది ఆసిఫాబాద్ మండలంలోని బోరుగూడ గ్రామం. జ్వరం రావడంతో సోమవారం ఆసిఫాబాద్లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. వైద్యుడికి చూపించుకోగా.. మూడు రకాల మందులు రాసిచ్చాడు. �
అత్యుత్తమ వైద్య సేవలకు పెట్టింది పేరు.. గత ప్రభుత్వం. ప్రజారోగ్య పరిరక్షణలో గత ప్రభుత్వ సేవలు అమోఘం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజా సేవలపై, ఆరోగ్య వ్యవస్థపై, పాలనా తీరుపై సరైన అవగాహన
ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు వైద్యులకు సూచించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆదివారం సందర్శించిన ఆయన.. నూతనంగా వచ
మండలంలోని మల్యాలలో కొన్ని రోజులుగా విష జ్వరాలు ప్రబలి పలువురు మంచం పట్టారు. గ్రామంలో ఇంటికొకరు జ్వరం తో బాధపడుతున్నారు. జ్వరంతోపాటు ఒల్లంతా తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యలపై నాలుగు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆరు రాష్ర్టాలకు విస్తరించిన ఈ రాకెట్ను వెలుగులోకి తెచ్చి, అబార్షన్లు జరుగ�
ప్రభుత్వ దవాఖానల్లో విధులకు హాజరుకాని వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచ�
సీఎం ఇలాకాలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత శాసం రామకృష్ణ కొడుకు అస్వస్థతకు గురయ్యాడు.