అనారోగ్యం, ఆపద పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత బుధవారం జ�
కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్గ్రేడ్పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్కు సమాచారం అందక పోవడం
రోగులకు సేవలందించాల్సిన కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని పలువురు వైద్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జడ్పీ �
సజీవ దహనమైన ఓ వ్యక్తికి స్నేహితులే అంత్యక్రియలతో పాటు కర్మకాండ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులు సైతం రాకపోయినా అన్నీ తామై కార్యక్రమాలను పూర్తి చేశారు.
నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఆరోగ్య ప్రదాతగా అందరి హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్ల
GGH Recruitment 2023 | కాకినాడ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital)లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి కాకినాడలోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పన�
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆర్థోపెడిక్ వి భాగం ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా 25 మందికి చేసినట్లు సూపరిటెండెంట్ డా క్టర్ రాంకిషన్ తెలిపారు.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హ�
నిజామాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర