వడదెబ్బతో ఒకరు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన నేతి అంతయ్య (70) లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దినసరి కూలీగా ప�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడంలో రాష్ట్రస్థాయిలో ఒక వెలుగు వెలిగిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ప్రస్తుతం నిర్లక్ష్యం తాండవిస్తున్నది. పేదలకు వైద్య సేవలు అంద
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొల్పిన ‘టీ హబ్' తరచూ సుస్తికి గురవుతున్నది. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ రోగ ని�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు, మరికొన్ని కొత్త పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసేందు కు ఆదివారం వనపర్తికి రానున్నారు. రెండు, మూడు నెలల నుంచి ఇప్పుడూ అప్పుడంటూ సీఎం ప్రోగ్రాంను చర్చిస్తు న�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్పై వేటు పడింది. ఆమె వ్యవహార శైలిపై అనేక ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆమె ను బాధ్యతల నుంచి తప్పిస్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గాలికొదిలేయడం కలకలం రేపింది. అదే సమయంలో దవాఖానలోనే గ్రాండ్గా బర్త్డే వేడు�
ఆదివారం తెలకపల్లిలో వైకుంఠ రథాన్ని ఢీకొని మృతి చెందిన బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య మృతదేహాన్ని ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం నాగర్కర్నూల్లోని జనరల్
బీఆర్ఎస్ హయాంలో జీజీహెచ్కు కావాల్సిన యంత్రాలు, వసతులను కల్పించడంతో వైద్యులు ఉచితంగా అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఎంతో మందికి మోకాలి చిప్ప మార్పిడితోపాటు అరుదైన శస్త్రచికిత్సలు చేసి శభాష్
పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం య ముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అ మాంతం హరించిన ఘటన మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఏడంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ దవాఖాన సమస్యల వలయంగా మారింది. బయట నుంచి చూస్తే అద్దాల మేడగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో రోగులతోప�
అనారోగ్యం, ఆపద పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గత బుధవారం జ�
కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్గ్రేడ్పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్కు సమాచారం అందక పోవడం