ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో దొడ్డి దారిన హౌస్ కీపింగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ వవాఖానగా ఏర్
ఓ పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లను తినడంతో శుక్రవారం రాత్రి 60 మందికి వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ జనరల్ దవాఖానకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నరేశ్, మధుమోహన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. రూ.8 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన క్యాథ్ల్యాబ్ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడింది.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ అడిక్షన్ సెంటర్)ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ డీ రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద�
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని సర్దార్ ప
వారంతా దివ్యాంగులు. కాయకష్టం చేయలేనప్పటికీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన చేయూతతో ఆత్మగౌరవంతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కానీ, కనికరంలేని కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం వారినీ వదలట్లేదు. ఎలాం�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కొందరు అధికారులు, ఉద్యోగులపై కలెక్టర్ వేసిన కమిటీ నివేదికను అధికారులు మాయం చేశారు. దవాఖానలోని ఇద్దరు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ శానిటేషన్, అవుట్�
జనరేటర్ ఆన్ చేయకుడా సెల్ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో బాధితుడి తలకు కుట్లు వేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పట్టణ శివారు�
నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సోమవారం తెల్లవారు జామున కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 5 గంటలకే జీజీహెచ్కు చేరుకున్న కలెక్టర్ ఎలాంటి �
నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖాన అధికారుల పనితీరు..దవాఖాన నిర్వహణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి గరం గరం అయ్యారు. మంగళవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ ప్రధాన దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రసూతి, పిల్లలు, ఐసీయూ తది�
ఇటీవల నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలోని పరిపాలనా విభాగంలో ఇద్దరిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్�
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదరోగుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రరూపం దాల్చడమే ఇందుకు కారణం�
ప్రభు త్వ జనరల్ దవాఖానలో వైద్య సేవల కోసం వచ్చిన పేద రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. దవాఖానలోని వార్డుల్లో పారిశుధ్యం పనులు సరిగా చేపట్టాలని ఓ వైపు కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక ద�