మండలంలోని ప్రభుత్వ శాఖల్లో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలనలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టులు భర్తీ కాకపోవడంతో సమయానికి పనులు జరుగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్హ్యాండ్, కంప్యూటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ బాలిగ, ప్రధాన కార
పరిగి నియోజకవర్గంలో శుక్రవారం గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల, ప్రైవేటు కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించింది. మ్యానిఫెస్టోలోనూ ఆ హామీని పొందుపరించింది. కానీ, ఆ పార్టీ అధి�
ప్రభుత్వ శాఖలు తమ విద్యుత్ వినియోగ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. గురువారం అసెంబ్లీలో ఇంధనశాఖపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి.
ఆస్తిపన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలతో రోజు వారీ టార్గెట్స్పై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు సహకరించాలని అధికారులకు, సిబ్బందికి నూతన కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వార�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80వేల పైచిలుకు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించేందుకు సర్కారు వివిధ శాఖల ద్వారా ఉచిత కోచింగ్కు ఏర్�