నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�
ములుగు జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ. 65కోట్లు మంజూరు చేసింది. అప్ప టి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది.
Principal K Padmavati | ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో నూతనంగా నాలుగు నైపుణ్యాధారిత కోర్సులను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి వెల్లడించారు.
Government Degree College students | క్షేత్ర పర్యటన లో భాగంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు యువ టూరిజం క్లబ్ లో భాగంగా కళాశాల సమీపంలోని పెద్దకల్వలలో చారిత్రక నేపథ్యం కల్గిన మహమ్మాయ
జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్)లో బీ ఎస్సీ ఎంపీసీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం పవన్కుమా ర్ రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రఘునందన్ తెలిపారు.
‘అతిథుల ఆర్తనాదాలు’ అనే శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాల్లో ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయి.
ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకు�
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అటానమస్ హోదా లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్ తెలిపారు. శుక్రవారం కళాశాలకు లభించిన హోదాపై విలేకరులతో మాట్లాడారు
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మారో అరుదైన ఘనతను సాధించింది. ఇంతవరకు ఏగ్రేడ్గా ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాల ఏ-ప్లస్ గ్రేడ్ను కైవసం చేసుకొని రాష్ట్రంలో రెండో కళాశాలగా తన ప్రత్యేతను చాటుకుంద�
జడ్చర్ల డిగ్రీ కళాశాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావటం గొప్ప విషయమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని డాక్టర్ బీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల కో�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్
జమ్మికుంటకు ఈనెల 31న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తున్నారని, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 50 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్�