వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు శాసన సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.
సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ అంబేదర్ భవన్లో వై�
రైతుబంధు, రైతు బీమా అందిస్తూ తెలంగాణ సర్కారు రైతు నేస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కడిపికొండలో నిర్వహించిన రైత�
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరస�
గ్రేటర్ వరంగల్ పరిధిలోని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు. శుక్రవారం కుడా కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయ�
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో రైల్వే పట్టాల వద్ద ఆర్వోబీ స్థలాన్ని ఆయన అ
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బు�
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భ�
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మే ఒకటి నుంచి నిర్వహించనున్న కార్మిక సంక్షేమ మాసోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ సుబేదారి రెవెన్యూకాలనీలోని తెలంగాణ భవన
వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించి విలేకరుల సమావ
ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజును పురస్కరించుకొని 16 నుంచి 26వ తేదీ వరకు కేసీఆర్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం వి