తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ’ (పేపర్లీక్) ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ
తెలంగాణ ఆత్మగౌరవమే కేసీఆర్.. ఆయనది గాంధీ, నెల్సన్ మండేలా అంతటి మహోన్నత వ్యక్తిత్వం.. ఆయన మనదేశంలోనే అరుదైన నాయకుడు.. అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు.
ప్రజావాగ్గేయకారుడు, తెలంగాణ గర్వించే బిడ్డ గద్దర్ అని, 50 ఏండ్లపాటు తన ఆట, పాట, మాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన పోరాటయోధుడు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు.
పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ �
Gorati Venkanna | తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రధాత, తెలంగాణను ఆత్మలో ప్రతిష్ఠిం చుకున్న అరుదైన కవి దాశరథి రంగాచార్య(Dasharathi) అని ప్రముఖ వాగ్గేయ కారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Gorati Venkanna) అన్నారు.
సాయిచంద్ విశిష్ట గాయకుడు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సాయిచంద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయిచంద్ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు.
కొత్తతరం ప్రజా గాయకుల్లో సాయిచంద్ ఒక గాన సునామీ. ఒక సాంస్కృతిక విస్ఫోటనం. మలిదశ తెలంగాణ ఉద్యమ గమనానికి సాయిచంద్ ఒక సాంస్కృతిక రహదారిగా భాసిల్లాడు. తెలంగాణ ఉద్యమ సముద్ర గర్భంలో దాగిన బడబానలాన్ని తన పాట�
హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బుధ, గురువారాల్లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపార�
ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది. సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచ