తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ.. తన రచనలతో తెలంగాణ అస్తిత్వపు భావాజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే ‘న�
ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అనంతపురంలో ఘన సత్కారం జరిగింది. తెలుగు సాహిత్యానికి, జానపదాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
అప్పుడే తెలుగు సాహిత్యం పరిపుష్ఠం ‘మల్లెసాల’ మహా గ్రంథం ఆవిష్కరణలో అల్లం నారాయణ, జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఉత్పత్తి కులాలైన వృత్తి కలాలన్నీ ఏకం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చై�
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) సన్మానించింది. మంగళవారం హైదరాబాద్లో పర్యాటక, సాంస్కృతికశాఖ
పల్లె పాటలతో తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక న్న శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి 2020-21 సంవత్సరానికి కేంద�
మన కాలం కన్న కవి గోరటి వెంకన్న. కాలానికి అవసరమైన కవి. తన కాలం కన్నా ముందు నడిచే కవి. తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన సిసలైన కవి గోరటి. కవిత్వానికి కొత్తచూపునిచ్చిన కవి. ప్రకృతిని, పల్లెల్ని, భౌగోళిక జీవన�
ఎస్వీ వర్సిటీ పూర్వ వైస్ చాన్స్లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ చిక్కడపల్లి, ఫిబ్రవరి 20: సామాజిక సమస్యలపై సామాన్యులకు అర్థమయ్యేలా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచనలు, పాటలను రాశారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద�
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ ప్రాంతం కవులు, కళాకారులకు, ఉద్యమాలకు నిలయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సామాజిక రంగంలో విశేష కృషి చేసిన సామాజిక వేత్త దుశర్ల సత్యనారాయణ, కవి నాళ�
Green India Challenge | అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రముఖ కవులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా వనజీవి రామయ్య వి
Gorati Venkanna | ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.