న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రధాన కార్యదర్శి పదవికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ పోటీకి సిద్ధమయ్యాడు. ఈనెల 25న జరుగనున్న బాయ్ ఎన్నికల కోసం గోపీచంద్ నామినేషన్ వేయనున్నట్లు సమాచ�
యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం శ్రీవాసు (Sriwass) డైరెక్షన్లో గోపీచంద్ 30 (Gopichand 30) ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్లో షురూ అయింది.
గోపీచంద్ ( Gopichand)నటిస్తోన్న తాజా ప్రాజెక్టు పక్కా కమర్షియల్ (Pakka Commercial ). తాజాగా మేకర్స్ పక్కా కమర్షియల్ టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు.
గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీఖన్నా నాయికగా నటిస్తున్నది. ఈ �
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లక్ష్యం, ‘లౌక్యం’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయి. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమాకు రంగం సిద్ధమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ �
బేగంపేట్: విద్యార్థులు కృషి, పట్టుదలతో లక్ష్యాలను అందుకోవాలని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. మంగళవారం ఏకలవ్య ఎడ్యుటెక్ సంస్థను ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి గోపీచంద్ ప్రార�
అభినవ్, సత్యమణి, ప్రియాంక, చందనకృష్ణ, వశిష్ట్ నారాయణ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’. నవీన్ ఇరగాని దర్శకుడు. తన్వీర్ ఎండీ నిర్మాత. ఈ చిత్రం టీజర్ను ఇటీవల కథానాయకుడు గోప�
pakka commercial release date | యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్.. ఇప్పుడు కమర్షియల్ రేంజ్ మరింత పెంచుకోవడానికి పక్కా కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి అంచనా�
సీనియర్ దర్శకుడు బి.గోపాల్ (B Gopal) డైరెక్షన్ చేసిన ఆరడుగుల బుల్లెట్ (Aaradugula Bullet) కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. మరీ ముఖ్యంగా హీరో గోపీచంద్ (Gopichand) సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు.
దాదాపు ఐదు ఏళ్లుగా ఇదిగో విడుదల.. అదిగో విడుదల అంటూ వస్తున్న ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎట్టకేలకు అక్టోబరు 8న విడుదలైంది. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. మరెన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు అన్ని సహించి భరించి థ�