Jaat Movie | గతేడాది గదర్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఈ సినిమా అనంతరం వరుస ప్రాజెక్ట్లతో దూసుకుపోతున్నాడు సన్నీ డియోల్. ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున�
అగ్ర హీరో బాలకృష్ణ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ను సొంతం చేసుకున్నారాయన. ఇదే ఉత్సాహంతో వరుస చిత్రాలకు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం బాబీ �
SDGM | గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol)ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్డీజీఎం (SDGM)గా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్క
సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని,
గత ఏడాది ‘గదర్ 2’తో 600కోట్ల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీడియోల్ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ హిందీ చిత్రం తెరకెక్కనుంది.
SDGM | లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు గోపీచంద్ మలినేని Gopichand Malineni) . ఇప్పుడు ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సారి ఏకంగా బాలీవుడ్ స్టార్
లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధీర’. తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2న విడుదల కానుంది.
భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకుడు. చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను యువ దర్శకు�
కొన్ని కథలు కొందరు హీరోలను కోరుకుంటూ ఉంటాయి. వైబ్రేషన్స్ వర్కవుట్ అయి, అవి ఆ హీరోలను చేరుకుంటూ ఉంటాయి. ఇదే డెస్టినీ. ఒకరి కోసం తయారైన కథకు వేరొకరు కథానాయకుడు కావడం వెనుక కారణం అదే.
RaviTeja | మాస్ మహారాజా రవితేజ (RaviTeja), గోపీచంద్ మలినేనిల నాల్గవ సినిమాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ #RT4GM ని అనౌన్స్ చేసింది. ఇటీవలే సినిమా ప్రారంభమైయింది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడాన�
Raviteja | వెబ్ మీడియా, సోషల్మీడియా పెరిగాక, వీటి వేదికగా లేనిపోనివి కల్పించుకొని రాయడం చాలామందికి పరిపాటైపోయింది. ప్రతి విషయాన్నీ బూతద్ధం చూసి రాసేస్తున్నారు. రవితేజ, మలినేని గోపీచంద్ల సినిమా విషయంలో ఇప్�
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నాకు గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో మాత్రం అవకాశాలను దక్కించుకుంటున్నది.
రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది కావడం అభిమ�