వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కాగా తాజాగా స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయ
బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర�
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష యం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది.
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ నాయిక. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న �
కరోనా తర్వాత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోయాయి. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. మరోవైపు చిత్ర నిర్మాణ వ్యయాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలివ
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుప�
అగ్ర హీరో బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తాను హోం ఐసోలేషన్కు వెళ్లానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, కొద్ది రోజుల క�
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే-107’వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృత�