బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే-107’వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృత�
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. క�
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 107వ సినిమాలో ప్రతినాయకుడు ఎలా ఉంటాడో చూపించారు చిత్రబృందం. విలన్ ముసలి మడుగు ప్రతాప్రెడ్డి లుక్ను విడుదల చేశారు. ఈ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్
అఖండ తర్వాత బాలకృష్ణ నటించబోయే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ముందు నుంచి దీనిపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పైగా మైత్రి �
సాధారణంగా స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినపుడు హీరోయిన్లు నో చెప్పరు. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ సీనియర్ హీరోలతో నటించడానికి మాత్రం చాలా మంది హీరోయిన్లు నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. చిరంజీవి, �
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం వేట మొదలైంది అంటున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే సెట్స్మీదకు వెళ్లిన విషయం తెలిసిందే
NBK107 | అఖండ సినిమా సంచలన విజయం సాధించడంతో బాలకృష్ణ జోరుమీదున్నాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు నందమూరి నటసింహం. ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు బాలకృష్ణ
Balakrishna | టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలతో సరిపెట్టుకోవడం లేదు. తమ మార్కెట్ పెరిగింది అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఆగిపోవడం కంటే నేరం మరొకటి లేదు అని ఫీల్ అవుతున్నారు మన హీరోలు. అందుకే పాన
పవర్ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా వస్తోంది ఎన్బీకే 107వ (#nbk107) ప్రాజెక్టు. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి