నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను గురువారం బాలక
తెలుగు చిత్రసీమలో కథానాయికగా అలరించడంతో పాటు ప్రత్యేక గీతాలతో యువతరంలో మంచి ఫాలోయింగ్కు సంపాదించుకుంది రాయ్లక్ష్మీ. దక్షిణాదిలో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సొగసరి తెలుగులో బాలకృష్ణతో జోడీ కట్టబ
క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఇప్పటికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.