ప్రముఖ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి సత్తాచాటింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది ఆకర్షణీయమైన సంస్థల్లో గూగుల్ తొలివరుసలో నిలిచింది.
సైబర్ మోసం కేసులపై గూగుల్ స్పందించింది. నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్లకు సంబంధించి ఈ కేసులు నమోదవగా, 3 కేసుల్లో సహనిందితుడిగా గూగుల్ ఇండియా అధిపతి పేరునూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్న�
యూట్యూబ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్ వినియోగదారులకు ఇతర యాప్లను ఉపయోగిస్తూనే చిన్న ఫ్లోటింగ్ విండోలో వీడియోలను చూసే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు ఈ ఫీచర్క�
EV Batterry System : సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్(Google), ఆపిల్(Apple)కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు పంపింది. ఎలక్రానిక్ రిక్షాలు, వాహనాల పాలిట విలన్లా మారిన యాప్స్ను తొలగించాలని ఈ రెండు సం�
Bombay High Court | బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వాడి సృష్టించిన డీప్ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్కు వ్
సాధారణంగా కొత్త స్మార్ట్ఫోన్కు మారిన తర్వాత ఓల్డ్ స్మార్ట్ ఫోన్లు రీసైక్లింగ్కు ఇస్తుంటారు ఎవరైనా. అయితే గూగుల్ మాత్రం పాత స్మార్ట్ఫోన్లతో ప్రయోగాలు చేస్తున్నది. ఈ విషయాన్ని ఈ టెక్ కంపెనీ వెల్
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు చేదు అనుభవం ఎదురైంది. యూఎస్లోని స్టార్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో సుందర్ పిచాయ్ మాట్లాడుతుండగా పలువురు విద్యార్థులు వాకౌట్ చేశారు.
గూగుల్ మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గూగుల్ 2022లో కొనుగోలు చేసిన సైబర్ సెక్యూరిటీతో పాటు, క్లౌడ్ డివిజన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్లో ఉద్యోగలుపై వేటు వేసింది.
Google Mosquitoes : గూగుల్ సంస్థ వినూత్న ప్రయోగం చేపట్టనున్నది. ప్రభుత్వ అనుమతి కోసం ఆ సంస్థ ఎదురుచూస్తోంది. సుమారు 6.4 కోట్ల ల్యాబ్ దోమలను అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో రిలీజ్ చేయనున్నది. వొల్బాచియ�
గూగుల్ కొత్తగా దోమల ఆపరేషన్ మొదలు పెట్టింది. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో 32 మిలియన్ల దోమలను రిలీజ్ చేయడానికి యూఎస్ ఫెడరల్ రెగ్యులేటర్స్ నుంచి పర్మిషన్ కోరిందని యాహూ తన రిపోర్టులో తెలిపింది. ఈ దోమలను �
ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే చర్యలతో టెక్ దిగ్గజాలు తాము అందిస్తున్న వార్తా సమాచారానికి గాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టిక్టాక్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు స్థానిక �
గూగుల్..ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబ