దేశంలోని అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్ఫోన్ తయారీదారులను కేంద్రం కోరినట్లు తెలుస్తున్నది. అయితే యాపిల్, శాంసంగ్, గూగుల్ సహా పలు కంపెనీలు ఈ విజ్ఞప్తిని తిరస
Iran-US, Israel : ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్ ప్రకటించింది.
Sundar Pichai : టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతనాన్ని మూడేళ్ల కాలానికిగాను రూ.6,361 కోట్లు (692 మిలియన్ డాలర్లు)గా నిర్ణయిస్తూ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ నిర్ణయం తీస�
Pixel 10a : గూగుల్ సంస్థ నుంచి వచ్చే పిక్సెల్ ఫోన్లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి మోస్ట్ అవైటెడ్ అయిన పిక్సెల్ 10ఏ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ నెలలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిషారంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామన
కెరీర్ అవకాశాల అన్వేషణకు ఉపయోగపడే ఆన్లైన్ టూల్ కెరీర్ డ్రీమర్ను గూగుల్ ప్రారంభించింది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగాలు, కంపెనీలను మార్చుకోవాలనుకునేవారు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే జెమిని, నానో బనానా పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సేవలను అందిస్తున్న విషయం విదితమే. ఈ సేవలు ప్రస్తుతం భారత్లోనూ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేవలకు చెందిన బేసి�
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి పాకిస్థానీలు గూగుల్లో తెగ వెతికారట.. రెండు నెలల క్రితం యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్లో భాగంగా తమతో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ తమ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డ �
గూగుల్ మ్యాప్స్ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9వ తేదీ రాత్రి రూ. 1.07 కోట్లు చోరీ చేసిన ముఠ
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sundar Pichai: ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గూగుల్కు ఓపెన్ఏఐ గట్టి సవాల్ విసిరింది. అత్యంత ప్రజాదరణ గల క్రోమ్ వెబ్ బ్రౌజర్కు పోటీగా అట్లాస్ వెబ్ బ్రౌజర్ను ఆవిష్కరించింది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్టాప్ల కోసం అట్లాస్ను విడుదల చేసింది. �
Chandrababu | ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం వైజాగ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్న�
Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.