ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వగృహంలో రవి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణ చేపట్టి, నిజాల ను నిగ్గు తేల్చాలని మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి వి�
ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల క
‘రేవంత్రెడ్డి కూర్చున్న సీటు విలువ ఏంది? కూస్తున్న కూతలేంది? ప్రజావేదికలపై ఆయన మాట్లాడే భాష తీవ్ర అభ్యంతరకరం గా ఉన్నది’ అని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ అని, పదేండ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు ప్రజలకు మేలు జరిగిందని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామ�
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోన�
Gongidi Sunitha | గుండాల రైతులకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన వాటాను సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి మండిపడ
కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను కూడా ఏపీ తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు బీసీలు సిద్ధం కావాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక స