బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె �
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆలేరులోని రహదారి బంగ్లాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడార�
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)ని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యేలు గొంగి డి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన
Alair | తెలంగాణకు ముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం కరువుతో తల్లడిల్లింది. వరుస కరువులతో జనం వలసలు వెళ్లిన దుస్థితి ఉండేది. స్వరాష్ట్రం సిద్ధించాక నియోజకవర్గ రూపురేఖలు అమాంతంగా మారిపో య�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంటా’ అని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రజలను కోరారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు, షాపులు కోల్పోయిన బాధితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వైటీడీఏ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సర్కారు అందజేసిన పరిహారంతో
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు తుర్కపల్ల�
ఆలేరు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితులకు రావాల్సిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర ఖజానా నుంచే వారి ఖాతాల్లోకి నేరుగా జమ చే�