బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే తుర్కపల్లి మండల కేంద్రంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అ�
అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సువాలీ ఎస్టేట్స్లో రోలర్ స్కేటింగ్ రింక్ రూపుదిద్దుకున్నది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లక్ష్మీ అమ్మవారిన�
రాష్ట్ర పురపాలక, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో కూడిన యంత్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే బస్వాపూర్ (నృసింహ సాగర్) రిజర్వాయర్ ద్వారా యాదగి
విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండి పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తలెత్తే ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
వచ్చే ఏడాది మార్చిలోగా మోటకొండూర్- వంగపల్లి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు.